కొట్లాట కేసులో నిందితులకు నాలుగు నెలల జైలు శిక్ష: ఎస్పి

83చూసినవారు
కొట్లాట కేసులో నిందితులకు నాలుగు నెలల జైలు శిక్ష: ఎస్పి
కొట్లాట కేసులో నిందితులకు నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ ఆత్మకూరు జడ్జి శిరీష శుక్రవారం తీర్పు ఇచ్చినట్టు శనివారం వనపర్తి ఎస్పీ గిరిధర్ తెలిపారు. ఆత్మకూరు మండలం మూలమల్లలో జి. కృష్ణయ్య తలపై రక్త గాయం జరిగిందని 2018 సెప్టెంబర్ 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మకూర్ ఏఎస్ఐ బీచుపల్లి వి. ఆశన్న, వి. శ్రీనివాసులు, వి. మహేందర్ లను కోర్టులో హాజరు పరచగా నేరం రుజువు కావడంతో 4 నెలల జైలు శిక్ష, రూ. 1500ల జరిమాన విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్