సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేశ్ బాబు (Video)

55చూసినవారు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేశ్ బాబు కలిశారు. జూబ్లిహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి మహేశ్ బాబు తన సతీమణి నమ్రతతో కలిసి వెళ్లారు. వరద బాధితులకు సహాయార్థం తాను ప్రకటించిన రూ.50 లక్షల చెక్‌ను సీఎంకు అందజేశారు. అలాగే AMB తరపున మరో రూ.10 లక్షల చెక్‌ను ఇచ్చారు. ఈ సందర్భంగా మహేశ్ బాబును సీఎం అభినందించారు.

సంబంధిత పోస్ట్