వాహనదారులను ఆకట్టుకునేందుకు మహీంద్రా సంస్థ మరో అడుగు ముందుకేస్తోంది. మహీంద్రా కొత్త వాహనం భారత్ మార్కెట్లో రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఇది 5-డోర్ల SUV. మహీంద్రా థార్ 5- డోర్ SUV 2.0- లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్, 4x2, 4x4 ఇంజన్ వేరియంట్లలో లభిస్తుంది. మహీంద్రా థార్ 5-డోర్ SUV ధర రూ.25-26 లక్షల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది.