పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే వినోద్

82చూసినవారు
పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే వినోద్
రైతులకు రూ. లక్ష రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి చేసినందుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గురువారం బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ కన్నాల రైతు వేదిక లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్