రైలు కిందపడి ఒకరి ఆత్మహత్య

52చూసినవారు
రైలు కిందపడి ఒకరి ఆత్మహత్య
తాండూర్ మండలం రేచిని రోడ్డు రైల్వే స్టేషన్ కిలోమీటర్ నెంబర్ మధ్య ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, మృతుడు పాలపిట్ట రంగు షర్టు, బూడిద రంగు పాయింట్ ధరించి ఉన్నాడని, షర్టు పైన స్టైల్ కింగ్ టైలర్ అనే లేబుల్ ఉందన్నారు. గుర్తుపట్టిన వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్