సమస్యలు తలెత్తకుండా భద్రతా చర్యలు... రామగుండం సిపి

75చూసినవారు
కాసిపేట మండలంలోని కల్వరి చర్చి పాస్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉపవాస దీక్ష విరమణ సభకు సమస్యలు తలెత్తకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు. కల్వరి చర్చి ఆధ్వర్యంలో ఈ నెల 17న కల్వరి పాస్టర్ ప్రవీణ్ 50 రోజులు ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో భాగంగా భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు ఇతర రాష్ట్రాల ప్రాంతాల నుంచి ప్రజలు హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్