నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మేల్యే శంకుస్థాపన

534చూసినవారు
చెన్నూర్ మండలంలోని లంబాడీపల్లి గ్రామంలో ఈజీఎస్ నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్