
కోటపల్లి: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కిష్టంపేట నుంచి కోటపల్లి మండలానికి వెళ్లే 33 కెవి విద్యుత్ తీగల మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. కోటపల్లి, ఆల్ గామ, దేవులవాడ కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయునట్లు పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.