టీబీజీకేఎస్ నాయకుడి 5 అంతస్తుల భవనం కూల్చివేత

53చూసినవారు
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 42లో టీబీజీకేఎస్ నాయకుడు డికొండ అన్నయ్య నిర్మించుకున్న ఐదు అంతస్తుల భవనాన్ని రెవెన్యూ, మున్సిపాలిటీ సిబ్బంది గురువారం కూల్చివేస్తున్నారు. జెసిబి సిబ్బందితో అక్కడికి చేరుకున్న అధికారులు భవనాన్ని అక్రమంగా నిర్మించాలని పేర్కొన్నారు. ముందుగా భవనంలోని సామాగ్రిని కిందకు తరలించారు. కాగా భవనం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్