బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను వ్యతిరేకిస్తూ ధర్నా

78చూసినవారు
బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను వ్యతిరేకిస్తూ ధర్నా
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను వ్యతిరేకిస్తూ సోమవారం సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జిఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ తెలంగాణలోని బొగ్గు బ్లాకులను వేలం లేకుండా సింగరేణి సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్టుల పేరుతో జరుగుతున్న సాగు భూముల విధ్వంసాన్ని ఆపాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్