కిందిస్థాయి సిబ్బందిపై ఉన్నతాధికారుల వేధింపులు మానుకోవాలి

51చూసినవారు
కిందిస్థాయి సిబ్బందిపై ఉన్నతాధికారుల వేధింపులు మానుకోవాలని మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రగతిశీల మహిళ సంఘం ఆద్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీవోడబ్ల్యూ జిల్లా నాయకురాలు మద్దెల భవాని మాట్లాడుతూ మహిళ ఉద్యోగులకు పని ప్రదేశాల్లో భద్రత కరువైందని, అధికారులతో మాట్లాడే పరిస్థితి లేదన్నారు. పై అధికారుల ఆలోచన విధానంలో మార్పు రావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్