మంచిర్యాల: మాతా-శిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి

57చూసినవారు
మంచిర్యాల: మాతా-శిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి
మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి హరీష్‌రాజ్‌, ఐఎంఎ జిల్లా అధ్యక్షులు డా. రమణ, ఫాక్స్ జిల్లా అధ్యక్షురాలు డా. స్వరూపతో కలిసి ప్రోగ్రాం అధికారులతో జిల్లాలో మాతా-శిశు మరణాల నియంత్రణపై సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. మాతా-శిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్