బీసీ రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా పోరాటం

59చూసినవారు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్ లో గురువారం జాతీయ బిసి హక్కుల పోరాట సమితి పట్టణ శాఖ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ బిసి హక్కుల పోరాట సమితి పట్టణ ప్రధాన కార్యదర్శిగా పంపరి వేణుగోపాల్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ నియామక పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంఘ నిర్మాణంలో భాగంగా కమిటీలు నియమిస్తూ బీసీ రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా పోరాడనున్నట్లు కోరారు.

సంబంధిత పోస్ట్