మేడారం: ఒక్కరోజే 3 లక్షల మంది భక్తులు దర్శనం

5131చూసినవారు
మేడారం: ఒక్కరోజే 3 లక్షల మంది భక్తులు దర్శనం
తెలంగాణ మహా జాతర మేడారం జనసంద్రంగా మారింది. సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. జనవరి 26 నుంచి వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో భారీగా మేడారానికి తరలివస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే సుమారు 3 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చారని అధికారులు తెలిపారు. వచ్చే నెల జాతర మొదలవనుండగా రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్