మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

817చూసినవారు
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌
హైదరాబాద్ నగరంలోఆషాడ మాస బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నేడు సికింద్రాబాద్‌లోని ఉజ్జయినిలో బోనాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. మహాకాళి బోనాల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. సీపీ సీవీ ఆనంద్‌ ఆధ్వర్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్