మాచవరం వద్ద కుంగిపోయిన రైల్వే ట్రాక్‌

67చూసినవారు
మాచవరం వద్ద కుంగిపోయిన రైల్వే ట్రాక్‌
AP: గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని మాచవరం వద్ద రైల్వే ట్రాక్‌ కుంగిపోయింది. దీంతో విజయవాడ-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి-సికింద్రాబాబ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు సైతం ఇబ్బందులు ఎదురయ్యాయి. స్పందించిన అధికారులు వెంటనే రైలును వెనక్కి మళ్లించి అప్పికట్ల రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. అప్పికట్ల స్టేషన్‌ నుంచి మూడో లైన్ ద్వారా వందేభారత్‌ రైలు సికింద్రాబాద్‌ బయల్దేరింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్