నలందా యూనివర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభించిన మోదీ(వీడియో)

57చూసినవారు
బిహార్ లో నూతనంగా నిర్మించిన నలందా యూనివర్సిటీ కొత్త క్యాంపస్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. రాజ్ గిర్ లో శిథిలమైపోయిన పురాతన నలందా యూనివర్సిటీ సమీపంలోనే ఈ క్యాంపసను నిర్మించారు. ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సహా పలువురు విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. కాగా అంతకుముందు పురాతన విశ్వవిద్యాలయాన్ని మోదీ సందర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్