ఇద్దరు చిన్నారుల హత్య.. నిందితుడి ఎన్‌కౌంటర్

1085చూసినవారు
ఇద్దరు చిన్నారుల హత్య.. నిందితుడి ఎన్‌కౌంటర్
ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక బాబా కాలనీలోని తమ ఇంట్లో ఆడుకుంటున్న 12, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు అన్నదమ్ములను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. వారి గొంతులు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. వారిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు అతడిని ఎన్‌కౌంటర్ చేసి హతమార్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్