ఆ దశలో నా మైండ్ బ్లాంక్ అయింది: రోహిత్ శర్మ

56చూసినవారు
ఆ దశలో నా మైండ్ బ్లాంక్ అయింది: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో చివరి ఐదు ఓవర్లలో తాము పడిన టెన్షన్ గురించి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా తెలిపారు. “అప్పుడు నా మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. దక్షిణాఫ్రికాకు 30 బంతుల్లో 30పరుగులు అవసరమైనప్పుడు మేం ఎంతో ఒత్తిడిలో ఉన్నాం. మేం చేయాల్సినదానిపైనే దృష్టి పెట్టాం. మిగతా వాటిపై ఎక్కువగా ఆలోచించలేదు. అప్పుడు మా జట్టు ప్రవర్తించిన తీరు బాగుంది”అని వివరించాడు.

సంబంధిత పోస్ట్