చారకొండ: జూపల్లి గ్రామంలో ముగిసిన క్రీడా ఉత్సవాలు

74చూసినవారు
చారకొండ: జూపల్లి గ్రామంలో ముగిసిన క్రీడా ఉత్సవాలు
చారకొండ మండలం జూపల్లి గ్రామంలో మూడురోజుల పాటు గాంధీజీ యువజన సంఘం మరియు వాలీబాల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో 14 గ్రామాల యువకులు పోటీలో పాల్గొన్నారు. మొదటి విజేతగా రంగాపూర్ తండా, రెండోవ విజేత జూపల్లి టీమ్ లు నిలిచారు. వీరికి మొదటి బహుమతి రూ. 10116 వెల్డండ PACS చైర్మన్ భాస్కర్ రావ్, 2వ బహుమతి జూపల్లి రాములు యాదవ్ అందించారు.