జయశంకర్ విగ్రహాన్ని కూల్చిన దుండగులను కఠీనంగా శిక్షించాలి

76చూసినవారు
జయశంకర్ విగ్రహాన్ని కూల్చిన దుండగులను కఠీనంగా శిక్షించాలి
హైద్రాబాద్ లోని శేర్ లింగంపల్లిలో ప్రొ. జయశంకర్ విగ్రహాన్ని కూల్చిన దుండగులను కఠీనంగా శిక్షించాలని బీసీ జేఏసి అధ్వర్యంలో బుధవారం మిర్యాలగూడలోని అమరవీరుల స్థూపం వద్ద జయశంకర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి దుండగులను కఠినంగ శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా కోల సైదులు, మహేష్ గౌడ్, దాసరాజు జయరాజు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు దశ దిశ చూపిన తెలంగాణ మేధావి జయశంకర్ విగ్రహం కూల్చడం దురదృష్టకరమన్నారు.

ట్యాగ్స్ :