ఉత్సాహంగా రక్తదానానికి ముందుకొస్తున్న యువత

68చూసినవారు
ఉత్సాహంగా రక్తదానానికి ముందుకొస్తున్న యువత
మిర్యాలగూడ నియోజకవర్గం, మండల కేంద్రంలోని జ్యోతి ఆసుపత్రిలో బుధవారం ఒక మహిళకు శస్త్రచికిత్స కోసం ఓ పాజిటివ్ రక్తం అత్యవసరం అయింది. పేషంట్ కుటుంబ సభ్యులు మేధ ఫౌండేషన్ వారిని సంప్రదించగా వారి సమాచారం మేరకు స్పందించిన ఉట్లపల్లి గ్రామానికి చెందిన పిన్నం శివ, షేక్ ఉస్మాన్ లు వెళ్లి స్వచ్ఛందంగా రక్తదానం చేసారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసినందుకు పేషంట్ కుటుంబ సభ్యులు రక్తదాతలకు ధన్యవాదాలు తెలిపారు

సంబంధిత పోస్ట్