ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఏపీ అధ్యాపకులు, విద్యార్థుల బృందం

70చూసినవారు
ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఏపీ అధ్యాపకులు, విద్యార్థుల బృందం
ఏపీకి చెందిన పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. అమరావతిలోని ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీ డైరెక్టర్ సిద్ధార్థ త్రిపాఠి నేతృత్వంలో మొత్తం 18 మంది అధ్యాపకులు, విద్యార్థులు ఈనెల 11న అమరావతి నుంచి బయలుదేరారు. అక్టోబర్ 20న ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించారు. హిమాలయాలను అధిరోహించిన దేశంలోని తొలి ప్రైవేట్ విద్యాసంస్థ బృందం తమదేనని యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్