సోషల్ మీడియా వేదికలకు కేంద్రం వార్నింగ్

60చూసినవారు
సోషల్ మీడియా వేదికలకు కేంద్రం వార్నింగ్
విమానయాన సంస్థలకు ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి బెదిరింపుల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. నిబంధనలను అతిక్రమించినట్లయితే IT చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్