అభివృద్ధిలో మునుగోడు దిక్సూచి

64చూసినవారు
రాష్ట్రంలోనే మునుగోడు నియోజకవర్గము ను అభివృద్ధి చూసి తెలంగాణ మొత్తం వచ్చి మునుగోడు ను చూసి వెళ్లే విధంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దిక్సూచిగా తీర్చిదిద్దేంతవరకు అహర్నిశలు కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణంకు నిధులు మంజూరు చేయగా, శుక్రవారం శంకుస్థాపన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్