అనుమానస్పదంగా వ్యక్తి దుర్మరణం....

4235చూసినవారు
అనుమానస్పదంగా వ్యక్తి దుర్మరణం....
మునుగోడు నియోజకవర్గం కొంపల్లి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి సాయి అనే యువకుడిని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి
తల మొండెం వేరుచేసి నల్గొండలోని రైలు పట్టాలపై పెట్టినారు. రహస్యంగా విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించినారు. ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్