దళిత్ శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ

249చూసినవారు
దళిత్ శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డేపల్లి, చిటంపహాద్ గ్రామాలల్లో డాక్టర్ విశారాధన్ మహారాజ్ బీసీ, ఎస్సి, ఎస్టీ ల స్వరాజ్య స్థాపన కొరకు చేయబోయే 10000 కి. మీ. పాదయాత్ర గోడ పత్రికను సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల ఉపాధ్యక్షులు నరేష్ మహారాజ్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ మహారాజ్, చింతపల్లి మండల కన్వీనర్ లింగయన్ మహారాజ్, వడ్డేపల్లి గ్రామ మహారాజులు జగన్, యాదగిరి, కోటేష్, పవన్, చందు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్