అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు

76చూసినవారు
అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు
పారిశుధ్య కార్యక్రమాలలో భాగంగా 37 జీపిగాను కేవలం 10 గ్రామపంచాయతీలకు మాత్రమే గడ్డి కోత యంత్రాలను కొనుగోలు చేసి 27 జీ. పి కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహించడం ఇతర కారణాలవల్ల గుర్రంపోడు మండల ఎంపీడీవో మంజులను జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సస్పెండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ తమ కార్యాలయం నుండి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా పారిశుధ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్