వస్త్రం తండాలో నూతన గ్రామపంచాయతీ శంకుస్థాపన

562చూసినవారు
వస్త్రం తండాలో నూతన గ్రామపంచాయతీ శంకుస్థాపన
త్రిపురారం మండలం వస్త్రం తండాలో రూ.20 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జడ్పిటిసి భారతి భాస్కర్ నాయక్, యం.పి.పి అనుముల పాండమ్మ శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజు, ఎంపిటిసి రవి, డిసిసి ఉపాధ్యక్షులు మైలారపుశెట్టి సైదయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముడిమల్ల బుచ్చి రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ బిట్టు రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్