సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

1674చూసినవారు
సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి
నాగార్జున సాగర్ నియోజకవర్గం త్రిపురారం మండల కేంద్రంలో బ్రహ్మంగారి గుడి నుండి ఊరి చివరి వరకు నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను గురువారం స్థానిక సర్పంచ్ అనుముల శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. చాలా కాలంగా గుంతల మయంగా త్రిపురారం సెంటర్ నుండి వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి మంజూరు చేసినారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్