చలివేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

11988చూసినవారు
చలివేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
నల్గొండ జిల్లా కేంద్రంలోని నెహ్రూగంజ్ ప్రాంతంలో వడ్డేపల్లి కాశీరాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డ, స్థానిక కౌన్సిలర్ మారగోని నవీన్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్తి తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఎండలు ముదురుతున్న వేళ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్