హోం ఓటింగ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి

12251చూసినవారు
హోం ఓటింగ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి
భారత ఎన్నికల కమిషన్ ఈ నెల 3 తేది నుంచి నిర్వహించనున్న హోం ఓటింగ్ ను అర్హులైన వారందరూ వినియోగించుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా. బొమ్మరబోయిన కేశవులు కోరారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం మాట్లాడుతూ ఎన్నికలలో ఎక్కువ వయసు ఉన్న వారు, వికలాంగుల కోసం హోం ఓటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్