తిరుమల లడ్డూ వ్యవహారం.. సిట్ దర్యాప్తు వేగవంతం

83చూసినవారు
తిరుమల లడ్డూ వ్యవహారం.. సిట్ దర్యాప్తు వేగవంతం
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. సోమవారం బృందాలుగా ఏర్పడి మరోసారి విచారణ చేపట్టనుంది. నిన్న టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళికృష్ణను విచారించిన సిట్ బృందం.. ఏఆర్ డైరీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనుక ఎవరికి ప్రయోజనం ఉందనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఇవాళ ఏఆర్ డైరీ ప్లాంట్‌ను పరిశీలించడానికి తమిళనాడులోని దుండిగల్‌కు సిట్ బృందం వెళ్లనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్