రేపు వారికి ఒకేసారి 2 నెలల పింఛన్

73చూసినవారు
రేపు వారికి ఒకేసారి 2 నెలల పింఛన్
భారీ వర్షాలు, వరదల కారణంగా కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 2,658 మందికి ఈ నెల పింఛన్ అందలేదు. దాంతో వారికి మంగళవారం (రేపు) ఒకేసారి 2 నెలల పింఛన్ అందజేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు రేపు సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాలో పత్తికొండలోని పుచ్చకాయలమడలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. పింఛన్లు పంపిణీ చేసి లబ్దిదారులతో మాటామంతి నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్