మిథున్‌ చక్రవర్తికి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు

73చూసినవారు
మిథున్‌ చక్రవర్తికి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు
బాలీవుడ్ నటుడు మిథున్‌ చక్రవర్తికి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించారు. అక్టోబర్‌ 8న ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈమేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‘X’లో పోస్టు చేశారు. మిథున్‌ చక్రవర్తి 1976లో సినీ ప్రస్థానం ప్రారంభించారు. హిందీ, బంగాల్‌, తెలుగు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. నిర్మాతగా సేవలందించారు. ఈ ఏడాది జనవరిలో పద్మభూషణ్ అందుకున్నారు.

సంబంధిత పోస్ట్