గురు పూర్ణిమ వేడుకలలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

73చూసినవారు
గురు పూర్ణిమ వేడుకలలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి
గురు పూర్ణిమ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, నల్లగొండ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గురు పూర్ణిమను పురస్కరించుకొని ఆదివారం అయన నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న సాయి బాబా దేవాలయాన్ని, ముషంపల్లి రోడ్ సాయి నగర్ లో గల సాయి బాబా దేవాలయాలన్ని సందర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్