తిప్పర్తి: హోటల్ ను ప్రారంభించిన చంద్రం ఫౌండేషన్ చైర్మన్

84చూసినవారు
తిప్పర్తిలో శనివారం ఉదయం 8 గంటలకు ఎస్బిఐ బ్యాంకు పక్కన మిర్యాలగూడ రోడ్ అమ్మ హోటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా చంద్రం ఫౌండేషన్ చైర్మన్, తిప్పర్తి Ex జడ్పిటిసి డాక్టర్ తండు సైదులు గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తండు నరసింహా గౌడ్, కార్యకర్తలు తదితరులు విచ్చేశారు.