కార్యకర్తను మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరమర్శ

1519చూసినవారు
కార్యకర్తను మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరమర్శ
హైదరాబాదులోని మలక్పేట్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నారాయణ పెట్ జిల్లా మక్తల్ నియోజకవర్గం ఉట్కూరు మండలం నాగిరెడ్డిపల్లి కి చెందిన సత్యనారాయణ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శనివారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య స్థితిగతులను గురించి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా వైద్యులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్