మెదడు ఆరోగ్య పరిరక్షణపై జాతీయ కార్యదళం

63చూసినవారు
మెదడు ఆరోగ్య పరిరక్షణపై జాతీయ కార్యదళం
మెదడు ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను మెరుగుపరచడం, వాటిని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ కార్యదళాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఆఫీస్ మెమోరాండం విడుదలైంది. నాడీశాస్త్రంలో నిపుణులను సభ్యులుగా నియమించనుంది. మానసిక రుగ్మతల నివారణ, బాధితుల పునరావాసానికి తీసుకోవాల్సిన చర్యలను, లోపాల సవరణలను కార్యదళం సిఫార్సు చేయనుంది. దీనిపై నివేదికను జులై 15 నాటికి సమర్పించాలని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్