సీఎం జగన్‌పై దాడి కేసులో కీలక పరిణామం (వీడియో)

79425చూసినవారు
సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న వేముల దుర్గారావును పోలీసులు విడిచిపెట్టారు. ఆయన ఆచూకీ చెప్పాలంటూ గత నాలుగు రోజులుగా పోలీసు అధికారులను దుర్గారావు కుటుంబం వేడుకుంటున్నా కనికరించలేదు. దాంతో వారు హైకోర్టులో హెడియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో విజయవాడ నార్త్ ఏసీపీ కార్యాలయంలో దుర్గారావును కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు.

సంబంధిత పోస్ట్