అభ్యర్థులను ప్రకటించిన NCP (SP)

75చూసినవారు
అభ్యర్థులను ప్రకటించిన NCP (SP)
శరద్ పవార్ నేతృత్వంలోని NCP లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ప్రకటించింది. మహారాష్ట్రలోని వార్దా - అమర్ కాలే, దిండోరి - భాస్కరరావు భగారే, బారామతి - సూలే, షిరూర్ - డాక్టర్ అమోల్ కోల్హే, అహ్మద్‌నగర్ సౌత్ - నీలేష్ లంకే పోటీ చేయనున్నారు. త్వరలో రెండో జాబితాను ప్రకటిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.

సంబంధిత పోస్ట్