దీదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

67చూసినవారు
దీదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట
పశ్చిమ బెంగాల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్ కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 23 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని, ఈ కేసుపై సీబీఐ విచారణ చేయాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. ఈ కేసుపై తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది. కాగా హైకోర్టు తీర్పు చట్టవిరుద్ధమని సీఎం మమత మండిపడిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్