మారిన క్రెడిట్‌ కార్డ్‌ నిబంధనలు.. మే 1 నుంచి అమలు

71చూసినవారు
మారిన క్రెడిట్‌ కార్డ్‌ నిబంధనలు.. మే 1 నుంచి అమలు
మే 1 నుంచి క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇటీవల ఎస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లు మే 1 నుంచి తమ క్రెడిట్‌ కార్డ్‌ నుంచి యుటిలిటీ బిల్లులు చెల్లిస్తే ఒక శాతం రుసుం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఎస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై రూ.15వేలు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై రూ. 20వేలు లావాదేవీలు జరుపుకోవచ్చు. లిమిట్‌ దాటితే ఒక శాతం పర్సెంట్‌ ఛార్జీలు అమల్లోకి వస్తాయి.

సంబంధిత పోస్ట్