కొత్త పథకం.. 300ల యూనిట్ల కరెంట్ ఫ్రీ

440708చూసినవారు
కొత్త పథకం.. 300ల యూనిట్ల కరెంట్ ఫ్రీ
కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రకటించింది. దేశవ్యాప్తంగా కోటి గృహాల్లో 300ల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనికి 'ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' అని పేరు పెట్టినట్లు ప్రధాని మోడీ ఎక్స్ (ట్విటర్)‌లో మంగళవారం తెలిపారు. రూ.75,000 కోట్లు వెచ్చించి, కోటి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. https://pmsuryaghar.gov.in/ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్