ఎస్సారెస్పీ భూములు కబ్జాచేస్తే చర్యలు : ఏఈఈ రవి

56చూసినవారు
ఎస్సారెస్పీ భూములు కబ్జాచేస్తే చర్యలు : ఏఈఈ రవి
ముంపునకు గురైన ఎస్సారెస్పీ భూములను త్వరలోనే గుర్తించి హద్దులు వేయిస్తామని ఎస్సారెస్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రాజు అన్నారు. లొకేశ్వరం మండలం గడ్చందలో ముంపునకు గురైన ఎస్సారెస్పీ భూములను కొందరు గ్రామస్తులు అక్రమంగా కబ్జాచేసి సాగుచేయటంతోపాటు విక్రయించేందుకు ప్రయత్నాలు చెస్తున్నారని గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా అట్టి భూములను ఆయన పరిశీలించారు. భూములను కబ్జాచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్