లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు

58చూసినవారు
లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు
కుబీర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి దాదాపు 20 ఎకరాల దేవాదాయ శాఖ భూమి ఉండటం గమనార్హం. ప్రభుత్వం చొరవ చూపి స్వామివారి ఆలయాన్ని త్వరగా నిర్మించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్