ఐటీ నోటీసులపై కాంగ్రెస్ ఫైర్

1059చూసినవారు
కాంగ్రెస్ పార్టీకి ఐటి నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ రూ. 1, 800 కోట్లు కట్టాలంటూ ఐటీ సంస్థ ఆదేశాలు జారీ చేయడం బీజేపీ కుట్రలో భాగమని మండిపడ్డారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్