అక్రమ నిర్మాణాలు తొలగించిన అధికారులు

1582చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూముల కబ్జాలపై అధికారులు దృష్టి సారించారు శనివారం అక్రమ నిర్మాణాలు తొలగించారు. స్థానిక శాంతినగర్ లోని రైతు సహాకార సంఘానికి చెందిన స్థలంలో కొందరు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు. అక్రమ నిర్మాణపై రైతులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ రెవెన్యూ అధికారులు అక్రమాలను తొలగించారు. అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్