కరోనా వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం
స్వానిధి పథకాన్ని తీసుకొచ్చింది. అర్హత కలిగిన వారికి రూ.1
0 వేల ఆర్థిక సా
యం అందిస్తోంది. 24 గంటల్లో లోన్ నిధులు ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీధి వ్యాపారులు ఈ స్కీమ్ను ఉపయోగించుకోవచ్చు. https://pmsvanidhi.mohua.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. రూ.10 వేలు లేదా రూ.20 వేల లోన్ ఎంచుకోవచ్చు.