గుంతలలో వర్షపు నీరు

63చూసినవారు
ఆర్మూర్ మండలం శనివారం పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల కళాశాలకు వెళ్లే రోడ్డు మార్గం ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయంగా మారింది. మట్టి రోడ్డుపై ఉన్న గుంతలలో నీరు నిలిచింది. దీంతో పాఠశాలకు వెళ్లి వచ్చే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు వాపోయారు. ఇబ్బందికరంగా మారిన రోడ్డు సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్